జిల్లా వనరుల కేంద్రం (District Resource Center, Ongole) ఆధ్వర్యంలో కందుకూరు పట్టణంలోని టి.ఆర్.ఆర్(తిక్కవరపు రామి రెడ్డి) ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మరియు ఎయిడెడ్ కళాశాలలకు *జిల్లా స్ధాయి క్విజ్* పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో *కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల* విద్యార్థులు పాల్గొని తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కాగా టి.ఆర్.ఆర్ ప్రభుత్వ కళాశాల మొదటి, యర్రగొండపాలెం ప్రభుత్వ కళాశాల ద్వితీయ స్థానాలు పొందాయి. ఈ పోటీలలో విజయం సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ డా||పి.వెంకటేశ్వర్లు, అధ్యాపకులు శ్రీ రామకృష్ణారెడ్డి, శ్రీమతి షేక్ షానాజ్ బేగం, శ్రీ రామకోటయ్య, శ్రీ నరేష్ రాజా మరియు శ్రీ రంంగయ్య లు అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు.
Super sir
ReplyDeleteSuper sir
ReplyDeleteSuper sir
ReplyDeleteSuper sir
ReplyDeleteCongratulations
ReplyDeletePlease Share the link.
ReplyDeleteCongratulations
ReplyDelete